ఆచార్యకు మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌

చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య

కొరటాల శివ దర్శకత్వం వహించగా నిరంజన్‌ రెడ్డి నిర్మించారు

ఏప్రిల్‌ 29న రిలీజ్‌ కానున్న ఆచార్య

వాయిస్‌ ఓవర్‌ ఇవ్వమని మహేశ్‌బాబును సంప్రదించిన కొరటాల శివ

అడిగిన వెంటనే ఒప్పేసుకున్నారని చెప్పిన కొరటాల శివ

ధర్మస్థలి ప్రాంతం గురించి, అమ్మవారి గురించి విశేషాలు చెప్పనున్న మహేశ్‌

పవన్‌ కల్యాణ్‌ జల్సా సినిమాకు తొలిసారి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్‌

పలు చిత్రాలకు ఇంట్రో చదివిన ఆయన తాజాగా ఆచార్యకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారు