‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్‌ ఎలా మారిపోయిందో చూశారా?

‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్‌ శ్వేతా బసు ప్రసాద్

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌కి జోడిగా నటించింది.

కొత్త బంగారు లోకం తర్వాత సరైన హిట్స్‌ లేక తమిళ, హిందీ పరిశ్రమలకు షిఫ్ట్‌ అయ్యింది.

2018 లో ప్రియుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడింది. అయితే ఏడాది తిరగకుండానే అతడితో విడాకులు తీసుకుంది.

ఇటీవల ఆమె నటించిన ‘ఇండియా లాక్‌డౌన్‌’ టీజర్‌ విడుదలైంది. ఇందులో శ్వేత వేశ్య పాత్రలో కనిపించబోతుంది.