17 అక్టోబ‌ర్ 1992న చెన్నైలో జ‌న‌నం

అల‌నాటి అందాల న‌టి మేన‌క‌, మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు సురేష్ కుమార్ దంప‌తుల ముద్దుల కూతురే కీర్తీ సురేశ్‌

పైలట్స్(2000)మూవీతో బాల‌న‌టిగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది

అచనేయనేనికిష్ట‌మ్, కుబెర‌న్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది.

2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి తో హీరోయిన్ గా ఎంట్రీ

తెలుగులో ‘నేను శైలజ’లో రామ్ సరసన నటించి, ఇట్టే తెలుగువారిని ఆకట్టుకుంది

సావిత్రి జీవితగాథగా తెరకెక్కిన ‘మహానటి’లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు..అత్యుత్తమనటిగా జాతీయ అవార్డు

పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ఓటీటీ మూవీస్ లోనూ కీర్తి అభినయం ఆకట్టుకుంది

‘జాతిరత్నాలు’లో కాసేపే కనిపించినా, కవ్వించింది. ‘రంగ్ దే’లో నితిన్ తో జోడీ కట్టింది

ప్రస్తుతం మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది కీర్తి సురేశ్

‘గుడ్ లక్ సఖీ’ అనే చిత్రంతో పాటు భోళా శంకర్’లో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది