తన నటనతో తెలుగు వారి అభిమానాన్ని అందుకున్న జమున 1936, ఆగస్టు 30న కర్ణాటక(హింపి)లో జన్మించింది

జమున అసలు పేరు జనాబాయి. కానీ జ్యోతిష్కులు సలహా మేరకు ఆమె పేరు మధ్యలో ‘ము’ అక్షరం చేర్చడం జరిగింది. అలా ఆ విధంగా ఆమె పేరు జమునగా మారింది.

తొలి చిత్రం ‘పుట్టినిల్లు’

ఎన్టీఆర్‌, ఏన్నాఆర్‌లతో కలిసి పలు చిత్రాల్లో నటించింది

‘శ్రీకృష్ణ తులాభారం’లో పోషించిన సత్యభామ పాత్ర జమునకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది

ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు భారీ విజయం సాధించాయి

1965లో జులూరి రమణారావు ను జమున వివాహం చేసుకున్నారు. ఆయన 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు

కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతితో కలిసి హైదరాబాద్ లో ఉంటున్న జమున శుక్రవారం(జనవరి 27)న కన్నుమూశారు