75వ కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో మెరిసిన మన ఇండియన్‌ తారలు

12 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు భారత్‌కు గౌరవ సభ్య దేశం హోదా దక్కింది

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో ఇండియన్‌ సెలబ్రెటీ టీం ఈ వేడుకకు హాజరైంది

మాజీ విశ్వసుందరి, నటి ఐశ్వర్యరాయ్‌ కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది

ఈసారి కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్లో దీపికా పదుకొనె జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించడం విశేషం

ఈ ఇంటర్నేషనల్‌ ఫిలిం పెస్టివల్‌కు తొలిసారిగా పూజా హెగ్డేకు ఆహ్వానం

కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై నయన తార, తమన్నాల హోయలు

కాన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ప్రముఖ మోడల్‌, బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటెలా సోయగం

ఈ వేడుకలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆర్‌ రెహమాన్‌, నటులు ఆర్‌ మాధవన్‌, నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ తొలిరోజు రెడ్‌ కార్పెట్‌పై ఫోజులు ఇచ్చారు

వీరితో పాటు రిక్కీ కేజ్‌, వాణీ త్రిపాఠి, ప్రసూన్‌ జోషి, శేఖర్‌ కపూర్‌లు కూడా రెడ్‌ కార్పెట్‌పై ఫోజులు ఇచ్చారు