మిస్‌ యూ ఆండ్రిలా!

బెంగాలీ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు ఆండ్రిలా శర్మ

ప్రముఖ టీవీ షో 'జుమూర్'తో ఆమె టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఆ తర్వాత'జియోన్ కతి','జిబోన్ జ్యోతి' అనే షోలలో నటించింది.

ఇటీవలే 'భాగర్' అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నవంబర్ 1న ఆమె ఆస్పత్రిలో చేరారు.

మహాపీఠ్, తారాపీఠ్ వంటి షోలలో నటి భాగమైంది.

అమీ దీదీ నంబర్ 1, లవ్ కేఫ్ వంటి సినిమాల్లో కూడా నటించింది.

ఆదివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న #RIPAindrilaSharma