లంగా, ఓణిలో హోయలు పోతున్న శివాని రాజశేఖర్
నటుడు రాజశేఖర్ నట వారసురాలిగా టాలీవుడ్ తెరంగేట్రం చేసింది
2021లో తేజ సజ్జా నటించిన అద్భుతం చిత్రంతో శివాని రాజశేఖర్ వెండితెరకు పరిచయమైంది
ప్రస్తుతం దర్శకుడు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం తెరకెక్కుతోన్న ‘జిలేబి’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది
ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటునే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటోంది
తరచూ తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ అలరిస్తూ ఉంటుంది
ఈ క్రమంలో తాజాగా ఎల్లో కలర్ లంగా ఓణిలో శివాని కనువిందు చేసింది