2007లో పూరీజగన్నాధ్ తీసిన 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది.
2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'కంత్రీ'లో ఆడిపాడింది.
ఎల్లో సూటులో హన్సిక వెరైటీ పోజులు
బిల్లా' సినిమాలో 'ప్రియ'గా గెస్ట్ రోల్లో నటించింది.
ఈమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 20కి పైగానే ఉంటుంది.
తమిళంలో విజయ్ సరసన నటించిన 'వెలాయుధం' సినిమాతో విజయాన్ని అందుకుంది.