మహానగరంలో మాయగాళ్లు, స్మార్ట్ ఫోన్లే టార్గెట్
జనసంచారం ఎక్కువ ఉన్న చోట దృష్టి మరల్చి చేతి వాటం చూపుతున్న దొంగలు
ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఫోన్ దొంగతనాలు ఎక్కువ
2021లో ముంబై నగరంలో మొత్తం 48,856 ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగతనం కేసులు
ప్రతి రోజు కనీసం 134 ఫోన్లను కోల్పోతున్న యూజర్లు
దొంగిలించిన, పోగొట్టున్న మొత్తం 52,883 ఫోన్లను ఇతరులు వినియోగిస్తున్నట్లు తేలింది
దొంగతనం జరిగిన ఫోన్లపై 3.5శాతంతో 1,853 ఎఫ్ఐఆర్ కేసులు నమోదైనట్లు ఆర్టీఐ యాక్ట్ ద్వారా వెలుగులోకి
ఐఎంఈఐ నెంబర్తో పోగొట్టుకున్న ఫోన్ను ఈజీగా గుర్తించవచ్చని చెప్తున్న హ్యాకింగ్ నిపుణులు