వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారం జీర్ణం కావడానికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది.
ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.
కాబట్టి ఈ సీజన్లో డయాబెటిక్ రోగులు ఆహారంలో ఎక్కువ ఫైబర్తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.
నేరేడు పండ్లతో పాటు దాని గింజలు కూడా షుగర్ రోగులకు చాలా మేలు చేస్తాయి.
చక్కెర స్థాయిని నియంత్రించడానికి, జామ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
వేసవిలో, ఫైబర్ పుష్కలంగా ఉండే జామ పండు జీర్ణవ్యవస్థను సవ్యంగా ఉంచుతుంది.
ఆహారం సరిగ్గా జీర్ణమైతే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
వీటితో పాటు బొప్పాయి, యాపిల్ కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.