పాదాలపై నలుపు ఉందా? నిమ్మరసం, తేనెతో అద్భుత ఫలితం
టేబుల్ స్పూను తేనెలో టేబుల్ స్పూను నిమ్మరసం వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఎండకు నల్లబడిన పాదాలపై భాగంలో అప్లై చేయాలి.
నిమ్మ చెక్కతో పదిహేను నిమిషాలపాటు రుద్దాలి.
తరువాత మరో పదినిమిషాలు ఆరనివ్వాలి
ఆ తర్వాత నీటితో కడిగేయాలి.
రోజుకొకసారి ఇలా చేయడం వల్ల పాదాలపై పేరుకుపోయిన ట్యాన్ క్రమంగా వదిలిపోతుంది.
పాదాలు సహజసిద్ధ మెరుపుని సంతరించుకుంటాయి.