భారత్‌లో ఊపందుకున్న ఆటోమొబైల్‌ రంగం, మార్కెట్లోకి లేటెస్ట్‌ టెక్నాలజీతో కొత్త కార్లు

కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కార్ల తయారీ, తాజాగా అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ నవంబర్‌లో లాంచ్‌

పీఎంవీ ఎలక్ట్రిక్​ సంస్థ దేశంలో తన తొలి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ మైక్రోకార్ EaS-Eని ఆవిష్కరణ

దీని ధర రూ. 4లక్షలు- 5 లక్షల మధ్యలో ఉండే అవకాశం

మూడు వేరియంట్‌లలో లభ్యం కానున్న కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు

సమచారం ప్రకారం ఈ కారు ఒక్కసారి ఛార్జ్​ చేస్తే ​ 120-200 కి.మీ వరకు ప్రయాణం

4 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్, ఇందుకోసం ప్రత్యేకంగా 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్​ని ఆఫర్​ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటన

పీఎంవీ ఎలక్ట్రిక్​ ఈఏఎస్​-ఈలో డిజిటల్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టమ్​, యూఎస్​బీ ఛార్జింగ్​ పోర్ట్​, ఏసీ, రిమోట్​ కీలెస్​ ఎంట్రీ వంటి బోలెడు ఫీచర్లు