భారత్లో ఊపందుకున్న ఆటోమొబైల్ రంగం, మార్కెట్లోకి లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త కార్లు
కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కార్ల తయారీ, తాజాగా అత్యంత చౌక ఎలక్ట్రిక్ కార్ నవంబర్లో లాంచ్
పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థ దేశంలో తన తొలి ఫ్లాగ్షిప్ స్మార్ట్ మైక్రోకార్ EaS-Eని ఆవిష్కరణ
దీని ధర రూ. 4లక్షలు- 5 లక్షల మధ్యలో ఉండే అవకాశం
మూడు వేరియంట్లలో లభ్యం కానున్న కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు
సమచారం ప్రకారం ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-200 కి.మీ వరకు ప్రయాణం
4 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్, ఇందుకోసం ప్రత్యేకంగా 3కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ని ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటన
పీఎంవీ ఎలక్ట్రిక్ ఈఏఎస్-ఈలో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి బోలెడు ఫీచర్లు