ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.68లక్షల కోట్లు వసూలైన జీఎస్టీ

తొలిసారి జీఎస్టీ రూ.1.50లక్షల కోట్ల మార్క్‌ను దాటినట్లు ఆర్ధిక శాఖ ప్రకటన

ఏప్రిల్‌లో మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.1,67,540 కోట్లు.

వాటిలో సెంట్రల్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.33,159 కోట్లు.

స్టేట్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.41,793 కోట్లు.

ఇంటిగ్రేటెడ్‌ వసూళ్లు రూ.81,939 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.36,705 కోట్లుసహా).

సెస్‌ రూ.10,649 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.857 కోట్లు సహా).