1987 ఏప్రిల్ 21న బెంగళూరులో జన్మించింది

బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బయోటెక్నాలజీ

GRE పరీక్ష ప్రిపరేషన్ కోర్సును బోధిస్తున్న బైజు రవీంద్రన్ పరిచయం

21 సంవత్సరాలకే ఉపాధ్యాయురాలిగా కెరీర్ స్టార్ట్

2009 లో బైజు & దివ్యల వివాహం

2011లో బైజూస్‌ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం

2015లో వీడియో పాఠాలతో కూడిన ఆన్‌లైన్ యాప్‌ ప్రారంభం

2020 నాటికి నికర ఆస్తుల విలువ 3.05 బిలియన్ డాలర్లు (సుమారు 25 వేల కోట్లకంటే ఎక్కువ)

2022లో గోకుల్‌నాథ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ యొక్క ఎడ్‌టెక్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా నియామకం