రూ.20 వేల లోపు లభించే వన్ ప్లస్, శాంసంగ్,రియల్మీ ఫోన్ల కోసం చూస్తున్నారా
రూ.18,999కే వన్ ప్లస్ నార్డ్ సీఈ లైట్ 5జీ లభించే వన్ ప్లస్ నార్డ్ సీఈ ఈ లైట్ 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీసీ ఎల్సీడీ 120 హెచ్జెడ్ డిస్ప్లే, క్వాల్క్ స్నాప్ డ్రాగన్ 695
రూ.17,4995కే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5జీ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 750 చిప్ సెట్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
పోకో ఎక్స్4 ప్రో 5జీ మార్కెట్లో రూ.19,999కే లభిస్తుండగా స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరాను డిజైన్ చేసింది
రూ.18,999కే లభించే రియల్మీ 9 ప్రో’లో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 64 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది
కాస్త బడ్జెట్ ఎక్కువగా ఉన్న రూ.20,999కే లభించే రెడ్మీ నోట్11 ప్రో ప్లస్లో 120హెచ్జెడ్ అమొలెడ్ డిస్ప్లే,108 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.