ఇటీవల ఎయిరిండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్

ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేలా మార్పులకు తెర లేపిన కొత్త యాజమాన్యం

ఎయిరిండియా విమానాల్లో ట్రావెల్ చేసే ప్రయాణికుల కోసం నోరూరించే వంటకాలతో కొత్త మెనూ

ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త మెనూ రూపొందించినట్టు ఎయిరిండియా ప్రకటన

మెనూలో చికెన్ 65, బ్లూబెర్రీ వెనిల్లా పేస్ట్రీలు, గ్రిల్డ్ స్లైస్డ్ పెస్టో చికెన్ శాండ్విచ్‌లు ఉన్నాయి

బిజినెస్ క్లాస్ మెనూలో ఆలూ పరాటా, చికెన్ చెట్టినాడ్, షుగర్ ఫ్రీ డార్క్ చాకోలేట్ ఓట్ మీల్ మఫ్ఫిన్, ఫిష్‌ కర్రీ, మేదు వడ, మస్టర్డ్ క్రీమ్ చికెన్ సాసేజ్, ముంబయి బటాటా వడ, బంగాళాదుంప ఇగురు, ఇడ్లీ వంటకాలు

ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం చీజ్ మష్రూమ్ ఆమ్లెట్, డ్రై జీరా ఆలూ వెడ్జెస్, వెజ్ బిర్యానీ, మలబార్ చికెన్ కర్రీ, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ, వెల్లుల్లి కలిపిన బచ్చలికూర మొక్కజొన్న, వెజిటబుల్ ఫ్రైడ్ నూడిల్స్, చిల్లీ చికెన్ వంటకాలు

తాజా మెనూతో ఎయిర్ ఇండియాలో ప్రయాణాలు పెరుగుతాయంటున్న ఏవియేషన్‌ మార్కెట్‌ నిపుణులు