దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌,డీజిల్‌ ధరలు

ప్రత్యామ్నయ మార్గాలవైపు వాహనదారుల చూపు

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు చేసేందుకు సుముఖత

కానీ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో భారీగా ఎలక్ట్రిక్‌ బైక్స్‌, కార్ల ధరలు

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనాలంటే సంశయిస్తున్న వాహనదారులు

ధరల నుంచి ఉపశమనం పొందేలా కేంద్రం శుభవార్త

సామాన్యులకు అందుబాటులో​కి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌

మరో రెండేళ్లలో ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు పెట్రోల్‌ వాహన ధరల స్థాయికి వస్తాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటన

కేంద్రమంత్రి ప్రకటనతో సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు