టీడీపీ దోషుల్ని పెంచిపోషిస్తోంది
వైఎస్ జగన్పై కత్తితో దాడి జరగడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దోషుల్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. నిందితులు ఎవరైనా వదిలి పెట్టకూడదని, దీనంతటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు