‘ప్రభుత్వ పెద్దల సహకారంతోనే జగన్పై హత్యాయత్నం’
ఏపీ ప్రభుత్వ పెద్దల సహకారంతోనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు