మోదీకి ఘనస్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపటిక్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలి​కారు. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర సాగతం పలికారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top