మోదీకి ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాసేపటిక్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ నరసింహన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర సాగతం పలికారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు