సిద్దిపేట జిల్లాలో విషాదం

సిద్దిపేట జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని భారత​ నగర్‌లో ఓ కుటుంబం విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న హనుమంతరావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top