సిద్దిపేట జిల్లాలో విషాదం
సిద్దిపేట జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని భారత నగర్లో ఓ కుటుంబం విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న హనుమంతరావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు