విండీస్ 49 పరుగులకే ఐదు వికెట్లు
రెండు టెస్టుల సిరీస్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి మ్యాచ్లో వెస్టిండీస్ విలవిల్లాడుతోంది. శుక్రవారం రెండో రోజు ఆటలో భాగంగా తన తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన విండీస్ 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు