గందరగోళ రివ్యూ..తడబడ్డ థర్డ్‌ అంపైర్‌..

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మెన్‌ అవుట్‌ విషయంలో అంపైర్లు తడబడటం చూశాం.. కానీ ఏకంగా థర్డ్‌ అంపైర్‌ అయోమయానికి గురైన ఘటన రోహిత్‌ శర్మ అవుట్‌ విషయంలో జరిగింది. బోల్ట్‌ వేసిన 19 ఓవర్‌ చివరి బంతిని షాట్‌ ఆడే ప్రయత్నం చేయగా అది బ్యాట్‌కు తగిలి తగలనట్లు..

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top