రోహిత్ శర్మ తడబాటుతో మాథ్యూస్ సేఫ్
శ్రీలంకతో మూడో టెస్టులో భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్ను ప్రదర్శిస్తోంది. ఆదివారం ఆటలో రెండు క్యాచ్లను వదిలేసిన భారత జట్టు... సోమవారం మరో క్యాచ్ను విడిచిపెట్టింది. ఇందులో ఏంజెలో మాథ్యూస్కే రెండు లైఫ్లు లభించాయి. నిన్నటి ఆటలో మాథ్యూస్ ఆరు పరుగుల వద్ద ఉండగా కోహ్లి క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మాథ్యూస్.. ఈరోజు ఆటలో 98 వ్యక్తిగత పరుగుల వద్ద మరోసారి సేవ్ అయ్యాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు