ఫైనల్‌ మ్యాచ్‌లో కిర్రాక్‌ క్యాచ్‌లు..

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య హోరాహోరిగా జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో ఇరు జట్లు ఫీల్డింగ్‌లో అదరగొట్టాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ సమరంలో భారత్‌ 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత టీమిండియా బ్యాటింగ్‌ చేయగా కివీస్‌ బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. టీ8 మ్యాచ్‌ కావడంతో భారత బ్యాట్స్‌మెన్‌ పరుగుల కోసం ప్రయత్నించి వికెట్లు సమర్పించుకున్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన 8 ఓవర్‌ రెండో బంతిని మనీష్‌ పాండే బారీ షాట్‌ కొట్టాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top