మేరీ కోమ్ మెరిసింది!
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం జరిగిన ఇండోనేసియా 23వ ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్ ఫైనల్లో ఈ మణిపూర్ మణిపూస(51 కేజీలు) ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఎప్రిల్ను 5-0తో చిత్తు చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్లు విసురుతూ.. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకొని భారత్కు పసిడిని అందించింది. ఈ విజయానంతరం పతకాన్ని అందుకున్న క్షణాలను ట్వీట్ చేస్తూ మేరికోమ్ సంతోషం వ్యక్తం చేసింది. ‘
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు