'భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చింది వారే'

1983 వన్డే వరల్డ్ కప్ ను భారత్ కు తొలిసారి అందించి క్రికెట్ పుస్తకాల్లో చెరగని ముద్రవేసుకున్న దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్.. భారత క్రికెట్ ముఖ చిత్రానికి సంబంధించి తన మనసులోని మాటను వెల్లడించాడు. ప్రధానంగా అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుందంటే అందుకు కారణం ముగ్గురు మాత్రమేనన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top