ముంబై వన్డేలో విండీస్‌‌పై భారత్‌ ఘన విజయం

వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించడంలో విండీస్‌ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన  భారత్‌ ఈ సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top