ముంబై వన్డేలో విండీస్పై భారత్ ఘన విజయం
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించడంలో విండీస్ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఈ సిరీస్లో 2-1తో ముందంజలో ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు