ధోనీకి అద్భుత స్వాగతం

ప్రత్యర్థి అయితేనేమి ఎన్నో ఏళ్లుగా దేశానికి అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్‌ను అందించోడని కాబోలు వాంఖడే మైదానంలోని ప్రేక్షకులు మహేంద్ర సింగ్‌ ధోనీకి అద్భుత స్వాగతం పలికారు. చెన్నై, ముంబై జట్లకు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ధోని ఐపీఎల్‌లో చెన్నై జట్టు కెప్టెన్‌ అన్న సంగతి తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top