పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ

పేరు మార్చుకొని ఈ సీజన్‌ ఐపీఎల్‌ బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు దానికి తగ్గట్టుగానే ఆడుతూ ఊహించిన విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గత 11 సీజన్లలో ఇప్పటి వరకు ఈ ఫీట్‌ అందుకొని ఢిల్లీ.. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నెగ్గి ఈ ఘనతను సొంతం చేసుకుంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top