చెలరేగిన ఇషాంత్.. బంగ్లా ఆలౌట్
టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్లో 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది. ప్రధానంగా ఇషాంత్ శర్మ ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా, ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు సాధించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు