ఎన్‌ఐఏ విచారణపై ఉలుకెందుకు?

: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ విచారిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు ఉలుకెందుకని వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ప్రశ్నించారు. దీనిపై ప్రధానికి సీఎం లేఖ రాయడాన్ని ఆయన తప్పుపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top