హోదా వచ్చే వరకు పోరాటం: వైవీ సుబ్బారెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని పార్టీ పశ్చిమగోదావరి జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం ఉదయం చింతలపూడిలో పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు