‘నాలుగేళ్లు కేంద్రంలో ఏ చక్రం తిప్పారు బాబూ’
ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిలో భయం పెరుగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్ధసారధి విలేకరులతో మాట్లాడుతూ..శ్వేత పత్రం పేరుతో ప్రజలకు ఏమీ అర్ధం కాకుండా ఏవేవో విడుదల చేస్తున్నారని మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు