బడ్జెట్పై చంద్రబాబు ఎందుకు స్పందించలేదు
వైఎస్ఆర్ సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, పార్టీ నేతలెవరూ పదవులను పట్టుకొని వేలాడరని పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ ప్రకటన అనంతరం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే ఉంటూ.. ప్రజల మేలు కోసమే పోరాడుతుందని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు