రేపే అవిశ్వాసం.. ఢిల్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు

 ప్రత్యేక హోదా పోరాటంలో మరో కీలక ఘట్టం.. సోమవారం లోక్‌సభ ముందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద పెట్టిన అవిశ్వాసం తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top