రేపే అవిశ్వాసం.. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు
ప్రత్యేక హోదా పోరాటంలో మరో కీలక ఘట్టం.. సోమవారం లోక్సభ ముందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద పెట్టిన అవిశ్వాసం తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు