‘ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వండి’
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎంపీలు సోమవారం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ను కలిశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా ఓ వినతిపత్రం సమర్పించారు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు