ప్రత్యేక హోదా కోసం మొక్కవోని ‘దీక్ష’
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉక్కు సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించినా, అస్వస్థతకు గురైనా తమ ఆశయాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో ఢిల్లీ ఎపీ భవన్లోని దీక్షా ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు