వైఎస్‌ఆర్ ఎల్పీ నాయకుడిగా వైఎస్ జగన్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 25వ తేదీన వైఎస్సార్‌ శాసనసభాపక్షం నేతగా ఎన్నిక కాబోతున్నారు. ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం విజయవాడ తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top