చంద్రబాబుకు రాజకీయ విలువలు లేవు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాన అంటే ఎల్లో మీడియా తందాన అంటోందని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాక్యానించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వంచనపై గర్జన దీక్షలో మాట్లాడుతూ...నాలుగేళ్లు చంద్రబాబు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు కాంగ్రెస్తో జత కట్టారని తీవ్రంగా విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు వంచన చేస్తూనే ఉన్నారని అన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రానికి చెడ్డ రోజులు మొదలయ్యాయని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు