నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో రాజంపేట పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి... ఎన్నికల అధికారి గిరీష వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఇక చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ నేత రెడ్డప్ప, చిత్తూరు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాసులు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు