‘చేసేదే వైఎస్‌ జగన్‌ చెప్తారు’

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసేదే చెప్తారని ఆ పార్టీ నేత కాసు మహేష్‌ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ ఆటవిక పాలనకు నిరసనగా దాచేపల్లిలో వైఎస్సార్‌ సీపీ  ‘పల్నాటి గర్జన’ చేపట్టింది. ఈ సందర్భంగా గర్జనకు హాజరైన ఆ పార్టీ నేత కాసు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయడు వచ్చారు.. కరువు తెచ్చారని ఎద్దేవ చేశారు. నాలుగున్నరేళ్లలో ఈ ప్రాంతానికి చంద్రబాబు నీళ్లు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top