ఆంధ్రప్రదేశ్లో సైబర్ దొంగలు పడ్డారు...
ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సమాచారం ప్రైవేటు వ్యక్తలు దగ్గర ఉండటం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ వ్యాక్యానించారు. విశాఖపట్నంలో బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్పై తెలంగాణా పోలీసులు విచారణ జరిపిస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి, అతని తనయుడు నారా లోకేష్ బాబుకి ఉలిక్కిపాటు ఎందుకని ప్రశ్నించారు. సంబంధం లేకపోతే ఐటీ గ్రిడ్స్ సీఈవో దాకవరపు అశోక్ ఎందుకు పరారీలో ఉన్నారని అడిగారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు