ఎంపీ స్ధానాల్లోనూ వైఎస్ఆర్సీపీ ముందంజ
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టింస్తోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం 25 లోక్సభ స్థానాలకుగానూ వైఎస్సార్ సీపీకి 24 ఎంపీ సీట్లలో ఆధిక్యంలో ఉండగా, టీడీపీకి కేవలం ఒక్క సీటులో ముందంజలో ఉంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు