చట్ట విరుద్ధంగా పదోన్నతులు ఇచ్చారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులను, సిబ్బందిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మండలిలో విపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రతో కూడిన ఫుల్ బెంచ్తో సమావేశమయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు