ఈ నెల 16న వైఎస్సార్‌సీపీ జాబితా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ, శాసనసభ స్థానాల అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొత్తవారి చేరికతో బిజీగా ఉండటంతో నేడు ప్రకటించాల్సిన ముహూర్తం దాటిపోయిందని పార్టీ కేంద్రకార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top