మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలి
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఎలాంటి కుంటిసాకులకు తావు ఇవ్వరాదని, ప్రాజెక్టు అంచనాల్లో పెరిగిన భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేయడం సరికాదని పేర్కొంది. అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాత్రి కూడేరులో ఆయన విడిది చేసిన శిబిరంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు