హోదాపై పోరాటానికి ముందుకు రండి
ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించుకునే పరిస్థితులు చేజారిపోలేదని.. ఇందుకోసం పార్టీలకతీతంగా పోరాటానికి ముందుకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీలను.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున ఆమె పరామర్శించారు. అనంతరం వేదిక పైనుంచి ఆమె ప్రసంగించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు