వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం నరేంద్ర మోదీ కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ఎగ్గొట్టారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సోదరి షర్మిల మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎన్నికల ప్రచారసభలో ఆమె ప్రసంగించారు. ఐదేళ్లలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని, డ్రాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు