చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు.. మోసాలు..
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు.. మోసాలు.. నాలుగేళ్లలో ఒక్క హామీనీ అమలు చేయలేదు.. పైగా 2022 నాటికి రాష్ట్రాన్ని నంబర్వన్ చేస్తానంటున్నా రు. 2029 నాటికి ప్రపంచంలోనే మన రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తారట. అప్పుల్లో, అవినీతిలో, అబద్ధాల్లో నంబర్వన్ చేశారు..’’
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు